Congress Gajender: ఏజీపీ పి శంక‌ర్‌ను స‌న్మానించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గజేందర్

సిరాన్యూస్‌,బోథ్‌
ఏజీపీ పి శంక‌ర్‌ను స‌న్మానించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గజేందర్

నూతనంగా ఏ జి పి గా నియమించబడ్డ పి శంకర్‌ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గజేందర్ మంగళవారం కోర్టు ఆవరణలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కేసుల పరిష్కారానికి చొరవ చూపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, న్యాయవాదులు కుమ్మరి విజయ్, అమీర్ ఖాన్ పెట్టం రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్రాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి చంటి, మాజీ వైస్ ఎంపీపీ లింబాజీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *