సిరాన్యూస్, బజార్హత్నూర్
డిప్యూటీ సీఎం కలిసిన కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి
బజర్హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రితో కరచాలనం చేసి తనను తాను పరిచయం చేసుకున్నారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.