Congress Loka Praveen Reddy: డిప్యూటీ సీఎం క‌లిసిన కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి

సిరాన్యూస్‌, బ‌జార్‌హ‌త్నూర్‌
డిప్యూటీ సీఎం క‌లిసిన కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి

బజర్హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రితో కరచాలనం చేసి తనను తాను పరిచయం చేసుకున్నారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *