పోలీసు బందోబస్తు ఏర్పాటు
సిరా న్యూస్,విశాఖపట్నం;
పెద్ద జాలరి పేట సమీపంలో మరో సారి రింగ్ వలల వివాదం రాజుకుంది. వాసవానిపలెం కి చెందిన మత్స్యకా రులు రింగ్ వలల తో వేటకి వెళ్లేందుకు సిద్దమైనట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఇటు వాసవానిపాలెం , అటు పేద జాలరి పేట మత్స్యకార నాయకులతో సమా వేశం అయ్యారు.ఐతే సమయం లోనై నా రింగ్ వలలతో వాసవాని పాలెం నుంచి మత్స్యకారులు వేటకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.దీంతో పోలీసులు ముందుగా జాగ్రత పడ్డారు. ఇరు గ్రామాల వద్ద బందోబస్తు ఏర్పా టు చేశారు.పోలీసు బందోబస్తు మధ్య మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.