సిరాన్యూస్, కుందుర్పి
పాత కేసులు వివరించిన తహసీల్దార్
* 16 మందికి కౌన్సెలింగ్
కుందుర్పి మండలం లో స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ హనుమంతు, సబ్ ఇన్స్పెక్టర్ వెంటస్వామి ఆధ్వర్యంలో వివిద కేసు లలో ముద్దాయిలుగా ఉన్న పాత నేరస్తులను పిలిపించారు. అనంతరం వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, మీరు ఎలాంటి అసాంఘిక సంఘటనలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని త లేని పక్షం లో మీపై శాఖ పరమైన చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.ఎక్కువగా అక్రమ మద్యం తరలించే దానిలో ముద్దాయిలుగా ఉన్నారు. మొత్తం మండల వ్యాప్తంగా 16 మందిని కౌన్సెలింగ్ చేశారు.