దంపతుల ఆత్మహత్యాయత్నం

 సిరా న్యూస్,విజయవాడ
ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర… రాజమండ్రికి చెందిన ఓ జంట ఆత్మహత్యా యత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా… తమనే వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. పోలీసులు సకాలంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకున్నారు
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *