సిరా న్యూస్,
కైకలూరు;
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంముదినేపల్లి మండలం విశ్వనాద్రి పాలెంలోఅప్పుల బాధ పడలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. విశ్వనాద్రిపాలెం కు చెందిన పరసా నాగబాబు (30) పరసా అనూష (25). ఇద్దరికి వారికి 2015లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలున్నారు. అప్పుల బాధ పడలేకఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కైకలూరు రూరల్ సీఐకృష్ణ కుమార్ ముదినేపల్లి ఎస్సై వెంకట్ కుమార్ కేసును పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.