సిరా న్యూస్, మావల
ముస్కురాంరెడ్డి చిత్రపటానికి ఘన నివాళి
మావల మాజీ సర్పంచ్ తండ్రి ముస్కు రాం రెడ్డి ఇటీవల మృతి చెందారు. మంగళవారం వారి చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు , రాష్ట్ర మహిళా సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి నేతునూరి జ్యోతి , సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ విలాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు నివాళులర్పించారు. వారి వెంట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్ అరుణ్ కుమార్, గిరిజన సంఘం జిల్లా నాయకులు గేడం పొచ్చి రామ్, ఖండాల గణేష్, అర్ధాంగి రమేష్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీన ఖాన్, పుష్పలత, కృష్ణవేణి , మహిళలు ఉన్నారు.