సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్నా

సిరా న్యూస్,బయ్యారం;
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సిపిఐ యంల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అజ్ఞాత దళనేత, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్, వరంగల్ జిల్లా కార్యదర్శి గోపి, మరో ఇద్దరు నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారి ప్రాణాలకు హాని తలపెట్టకుండా వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేసారు. బయ్యారం మండలం గంధంపల్లి గ్రామ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *