సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ కె.శ్రీకాంత్ దర్శించు కున్నారు. తెల్లవారుజామున కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయన, అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు… ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీకాంత్ కు తీర్థప్రసాదాలను అందజేశారు