సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
సిరిసిల్ల నియోజకవర్గంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి కోత దశలో ఉన్న పంట పొలాలు వానలకు ధ్వంసమయ్యాయి. ఆకాల వడగళ్ల వర్షానికి విర్నపల్లి లో వరిపంటలు నేల రాలాయి. బాధిత రైతులు లబోదిబో మంటున్నారు.
=====