సిరా న్యూస్,మేడ్చల్;
పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పలు పోలింగ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. క్రిటికల్ పోలింగ్ లొకేషన్ చైతన్య విద్యానికేతన్ స్కూల్, మక్దూమ్ నగర్, సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ & బందోబస్త్ను గమనించి, శాంతియుత పోలింగ్ను నిర్వహించేందుకు మరిన్ని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డిసిపీ శ్రీనివాస్ రావు, బాలానగర్ ఏసీపీ హన్మంత్ రావు,జగతగిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు….