సిరాన్యూస్,నాంపల్లి:
గుండెపోటుతో మాజీ ఎంపీపీ దండిగ వెంకటయ్య మృతి
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లీకి చెందిన మాజీ ఎంపీపీ దండిగ వెంకటయ్య శనివారం గుండెపోటుతో మృతి చెందారు. దండిగ వెంకటయ్య గతంలో సర్పంచ్ గా, ఎంపీపీ గా గెలుపొంది పుట్టిన ఊరికి ఎన్నో సేవాలు చేశాడు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ప్రగాఢ సానుభూతిని పలువురు తెలియజేశారు.