సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కేంద్రంలో అంగన్వాడి ఉద్యోగులు పంతాన్ని నిలబెట్టుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కు దారి ఇవ్వకుండా రోడ్డుపై అటు కాయించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని న్యాయం చేయాలని అంగన్వాడి యూనియన్ తరపున వినతి పత్రం ఉప ముఖ్యమంత్రి కి అందజేసారు.