బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి జగన్ తోనే సాధ్యమైంది

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి
1868 కోట్ల రూపాయలతో బద్వేలు నియోజవర్గ అభివృద్ధి

బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 130 కోట్ల రూపాయల నిధులు

సిరా న్యూస్,బద్వేలు;
అభివృద్ధికి కిరాక్ అడ్రస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైకాపా నాయకులు అన్నారు సోమవారం బద్వేల్ ఎన్జీవో కాలనీలో వైకాపా నాయకుడు గిద్దలూరు అసెంబ్లీ పరిశీలకులు బంగారు సీనయ్య ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు సమావేశంలో బద్వేలు మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా జడ్పీ చైర్మన్
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా చైర్మన్ సింగ సాని గురు మోహన్ బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి వేరువేరుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారని తెలిపారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని వారు చెప్పారు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారని ఇది రాజకీయాలకు ఏమాత్రం మంచిది కాదన్నారు ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు పనులు
చేయరని వారు పేర్కొన్నారు బద్వేలు అసెంబ్లీ ఏడు మండలాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నట్లు వారు చెప్పారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నియోజక అభివృద్ధి కోసం 1868 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు బద్వేల్ మున్సిపాలిటీలో 130 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి సిమెంట్ రోడ్లు వేయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వములో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి సంక్షేమం తప్ప మరో మాట తెలియదన్నారు రాష్ట్రంలోని మేధావి వర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాలుగా అభినందిస్తున్న విషయాన్ని వారు చెప్పారు రాష్ట్రంలో మరోసారి వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు బద్వేల్ అసెంబ్లీలో మరోసారి వైకాపా జెండా ఎగురుతుందని వారు ముక్తకంఠముతో చెప్పారు ఇంకా పలు విషయాల గురించి వారు మాట్లాడారు సమావేశంలో బద్వేలు మున్సిపాలిటీ వైచేర్మన్లు రాచపూడి సాయి కృష్ణ గోపాలస్వామి సగర సంగం చైర్మన్ రమణమ్మ గోపవరం మండల మాజీ అధ్యక్షురాలు సరస్వతిమ్మ సివిల్ సప్లై డైరెక్టర్ సుందర్ రాంరెడ్డి అట్లూరు మండల వైసిపి నాయకులు
వేమలూరు ప్రభాకర్ రెడ్డి పెంచల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యుడు బద్వేలు మున్సిపాలిటీ వైకాపా కౌన్సిలర్లు భారీ ఎత్తున వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *