సిరా న్యూస్,చి్త్తూరు;
చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయ సిబ్బంది భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు స్వామి వారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు