అదుపు తప్పిన డిజిల్ ట్యాంకర్

ఒకరు మృతి..ఐదుగురికి గాయాలు
సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వంకాయగూడెం వద్ద ఓ వ్యక్తిని ఢీకొని మిని డీజిల్ ట్యాంకర్ అదే స్పీడ్ లో తాడికల్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల పై బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి.వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *