సిరా న్యూస్,భద్రాచలం;
అయోధ్యలో రామ మందిర ప్రతిష్టను పురస్కరించుకొని భద్రాద్రిలో అక్షింతల పంపిణీ కార్యక్రమం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్య నుండి తెచ్చిన పవిత్ర అక్షింతలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధి నుండి అక్షింతలు పంపిణీ కార్యక్రమం అయోధ్య భక్త బృందం ప్రారంభించింది.