సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ సర్కిల్ పరిధిలోని తాసిల్దార్ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీచేసారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,,, బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడాన్ని స్వాగతిస్తూ, లక్ష 116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.