సిరా న్యూస్,కౌతాళం;
కౌతాళం మండలం పరిధిలో పుణ్యక్షేత్రానికి భక్తులు విరాళం శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి హైదరాబాద్ వాస్తవ్యులు గంట హనుమంతప్ప మరియు కుటుంబ సభ్యులు వారు .100,116/- చెక్ రూపంలో విరాళంగా చెల్లించారు. దేవస్థాన డిప్యూటీ కమిషనర్ & ఈవో హెచ్ జి వెంకటేశ్వర్లు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు, మరియు, కర్నూలు వాస్తవ్యులు గ్రండే శ్రీనివాసులు శ్రీలత వారు.50,000/- విరాళంగా చెల్లించియున్నారు. దేవస్థాన డిప్యూటీ కమిషనర్ & ఈవో హెచ్ జి వెంకటేశ్వర్లు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు,ఈ కార్యక్రమం లో సూపర్డెంట్ జె కె మల్లికార్జున, సూపర్డెంట్ కె వెంకటేశ్వర్లు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు