సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి శుక్రవారం రోజు వి.వి.ఎస్. శ్రీధర్, తిరుపతి వారు కుటుంబ సమేతంగా విరాళం రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్ కు అందజేయడం జరిగింది. అనంతరం దాతలకు స్వామి అమ్మవార్ల వస్త్రాలు లడ్డు ప్రసాదాలు,జ్ఞాపిక, అందజేయడం జరిగింది.