సిరాన్యూస్, బజార్హత్నూర్
ఈనెల 9 వరకు దోస్త్ అడ్మిషన్
తెలంగాణ లో డిగ్రీ లో చేరడం కోసం రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఒక సువర్ణ అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ రాజ రాజేశ్వర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఒక ప్రకటన లో తెలిపారు. సెప్టెంబర్ 9 లోపు అడ్మిషన్లు దోస్త్ ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. ఇది రీ ఎంబెర్స్మెంట్ పధకం కిందనే వస్తుంది, కాకపొతే గతం లో దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మళ్ళీ కాలేజీ మార్పు అవకాశం లేదు వివిధ కారణాలతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఈ ఆవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.. పూర్తి వివరములు కు సంబంధిత కాలేజ్ లో దోస్త్ కో ఆర్డినటర్ లను సంప్రదించవచ్చు అని ఆయన తెలిపారు. స్పెషల్ ఫేస్ ని విద్యార్థులు వినియోగించుకోవాలి అని తెలిపారు.