సిరా న్యూస్,సంగారెడ్డి;
అనుమతి లేకుండా డయాసెరిన్ డ్రగ్ తయారు చేస్తున్న కంపెనీల పై అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ శివార్లలో తయారీ కేంద్రాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో 50.25 లక్షల విలువైన డయాసెరిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడ . ఎలాంటి అనుమతి లేకుండా ప్రజల ఆరోగ్యం తో అడే ఇలాంటి డ్రగ్ తయారీనీ ఎట్టి పరిష్టితుల్లో ఉపేక్షించేది లేదని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.