సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామంలో ఎన్ఎస్పి కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఓటింగ్ వేయాలని వినతి చేసారు.