సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు మున్సిపాలిటీ చెన్నంపల్లె గ్రామంలో శుక్రవారం కూటమి అభ్యర్థి బొజ్జ రోశయ్య తరపున నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు కూటమి బిజెపి అభ్యర్థి రోశయ్య కమలం గుర్తుపై ఓట్లు వేయాలని వారు ఓటర్లను కోరారు తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం బిజెపి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలు ఇచ్చారు మే 13వ తేదీ జరిగే పోలింగ్లో కమలం గుర్తుపై ఓట్లు వెయ్యాలని వారు కోరారు