ముగిసిన అమర్ నాథ్ యాత్ర

 సిరా న్యూస్,జమ్మూ;
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గత 52 రోజులుగా సాగిన అమర్నాథ్ యాత్ర శ్రావణ పూర్ణిమతో ముగిసింది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఉగ్రదాడుల్ని సైతం లెక్కచేయ కుండా అయిదు లక్షల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించు కున్నారు. ఈ ఏడాది జూన్ 29న యాత్ర మొదలైంది. రెండు మాసాలు మాత్రమే దర్శనమిచ్చే మంచు లింగాన్ని సాక్షాత్తు కైలాస నాథుడు పరమేశ్వరుడిగా భక్తులు భావి స్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *