పారిశ్రామిక వేత్తలు ప్రోత్సాహిస్తాను

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ
 సిరా న్యూస్,న్యూ ఢిల్లీ;
భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి గా పదవీ స్వీకారం చేసారు. తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై ఉంచిన భాద్యతలు ను వమ్ము కాకుండా నిర్వర్తిస్తాను. నేను ఈ స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారు . 35సం. గా పార్టీ లో ఇస్తాయి కి తీసుకు ని రావడంతో కేంద్ర మంత్రి స్థాయిలోకి తీసుకుని వచ్చి న నాయకులకు ధన్యవాదాలు. రెండు శాఖ లకు నేను మంత్రి పి ఈరెండు శాఖ లకు మంచి పేరు తీసుకుని వస్తాను. ప్రభుత్వ పాలసిలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. పారిశ్రామిక వేత్తలు ప్రోత్సాహిస్తాను. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానమంత్రి ఆలోచనలు కు అనుగుణంగా ముందు కు తీసుకు ని వెళ్తా ను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో సమావేశం అయి అభివృద్ధి కి కృషి చేస్తా. రాష్ట్రం నుండి వెనక్కు వెళ్లి న పరిశ్రమ లు తీసుకుని వస్తాను. పరిశ్రమలకు భూమూల కేటియింపుకు చర్యలు. ఉపాధి అవకాశాలు పెంచుతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుపురంధేశ్వరి, సిఎం రమేష్, మంత్రి కింజరాపు రామ్మోహన్, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ర తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో చర్చించి రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర వహిస్తాను. ఎమ్మెల్యేలు సహకారం తో నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి కి కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ విషయం లో కేంద్ర ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం. చంద్రబాబు, పవన్ ఎన్డీయే కూటమి అధికారంలోకి ఉన్నాం. వారి తో సమావేశం అనంతరం విశాఖ ఉక్కు పైవివరాలు ప్రకటిస్తాం. యువతకు పరిశ్రమ లు ద్వారా ఉపాధి కల్పించడ మే నా లక్ష్యమని అన్నారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *