సిరా న్యూస్, కరీంనగర్
జర్నలిస్టుకు మాతృవియోగం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల రవీందర్ తెలుగు ప్రభ దినపత్రిక హుస్నాబాద్ నియోజకవర్గ అర్సి ఇంచార్జ్ రవీందర్ తల్లి ఎనుగందుల భూదమ్మ (75) అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, పలువురు రవీందర్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.