సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా వాజేడు మండలం రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో నీ ఇలిమిడి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో పాల్గొన్న గ్రహాండ్స్ దళాలను పోలీసులు ప్రత్యేక హెలికాప్టర్ లో తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర అటవీ సరిహద్దు ప్రాంతంలోని వాగులు వంకలు పొంగడంతో ప్రత్యేక హెలికాప్టర్లో జవాన్లను తరలించారు. జవాన్లకు చిన్న చిన్న గాయాలు అవడంతో వైద్య శాలకు తరలించారు.