సిరాన్యూస్, బోథ్
రవితేజ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన యువకుడు రవితేజ గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబీకులను ఓదార్చి ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాము అన్ని విధాల అండగా ఉంటామని కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. వారి వెంట సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, అల్లకొండ ప్రశాంత్, తదితరులు ఉన్నారు.