సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
అంకుష్ కుటుంబానికి రూ.2వేలు అందజేత : మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామానికి చెందిన చిలుముల అంకుష్ ఇటీవల మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు మాజీ జడ్పిటీసీ వంగల తిరుపతిరెడ్డి బియ్యం తోపాటు 2 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధర్ముల రవి, రామస్వామి, రామ్మూర్తి , లక్ష్మణ్, రమేష్, రవి, మహేష్, కిరణ్, శ్రీకాంత్ రాజేశం తదితరులు ఉన్నారు