నేత్రదానం మహాదానం

నేత్రదాత సంస్మరణ సభ నిర్వహించిన సదాశయ ఫౌండేషన్
సిరా న్యూస్,కమాన్ పూర్ ప్రజా క్రాంతి ;
పెద్దపల్లి జిల్లా, మండల కమాన్ పూర్ గ్రామ నివాసి కోటగిరి రాజయ్య((59) జనవరి 31 న పరమపదించగా అయన కుటుంబసభ్యులు నేత్రదానం చేశారు. నేత్రదాత కోటగిరి రాజయ్య సంస్మరణ సభను అయన స్వగృహం లో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జ సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి, గోదావరిఖని అధ్యక్షురాలు అన్నపూర్ణ , నేత్ర అవయవ దేహదానాలపై అవగాహన కల్పించి నేత్రదాతకు ఘనంగా నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ కమాన్పూర్ సభ్యులు బోనాల వెంకటస్వామి మాజీ ఎంపీపీ ఇనగంటి రామారావు ద్వారా వారికి అభినందన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బానయ్య రాజమహేందర్ రెడ్డి, బంధుమిత్రులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *