సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు ఇందిరమ్మ కాలనీలో కర్రీ పాయింట్ నిర్వాహకులను ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటూ ఓ యువతి తనిఖీ చేసింది. , నీ షాపుకు లైసెన్స్ లేదు వెంటనే నీ షాప్ ని సీజ్ చేయమన్నారని బెదిరించింది. ఉన్నఫలంగా 10,000 రూపాయలు ఫైన్ రూపంలో కట్టాలని చెప్పింది. సదరు యువతి విషయం తెలుసుకున్న వ్యాపారులు మా దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని జిల్లా ఎస్పీ కి కంప్లైంట్ చేసారు. సదరు యువతి ఫోటో సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయింది. .