కుటుంబం ఆత్మహత్య

సిరా న్యూస్,కడప;
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం లో విషాదం నెలకొంది. తల్లి, కూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ భూమిని స్థానిక వైసిపి నాయకులు ఆన్లైన్ చేసుకున్నారని మృతులు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. మృతులు కొత్త మాధవరం కు చెందిన పాల సుబ్బారావు, పాల పద్మ, కూతురు వినయ
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *