రైతులు పంటలకు కనీస మద్దతు ధర కావాలని అడుగుతున్నారు..

రాహుల్‌ గాంధీ
సిరా న్యూస్,ఢిల్లీ;

బడ్జెట్‌లో రైతులకు కనీస మద్దతు ధర ప్రస్తావన లేదు. రైతులకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ లభించలేదు.రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు.కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలను పట్టించుకోవడం లేదు.బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలను విస్మరించారు.మధ్య తరగతి ప్రజలు ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నారు.ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి.
అదానీ, అంబానీలకే మేలు చేసేలా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయి. రాహుల్‌ గాంధీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *