రైతుల ధర్నా

సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద ఆర్ టి సి బస్సు ముందు రైతులు కంప తో కంచ వేసి ధర్నాకు దిగారు. వర్షాల కారణంగా ధాన్యం పాడవుతుందంటూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయలంటూ ధర్నా చేసారు.
============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *