సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముక్కల గ్రామంలో, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు.ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తాము అని తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రమ్ దగ్గర రైతుల నిరసన తెలిపారు.