రైతుల రాస్తారోకో

సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. గత 20 రోజులకు పైగా ధాన్యం తెచ్చి మార్కెట్ లో పోస్తే చ ఇంతవరకు .. కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో ఇప్పటికే రెండు సార్లు ధాన్యం తడిసిపోయింది. మళ్ళీ తడిసిన ధాన్యాన్ని పది రోజులకుపైగా ఆరబెట్టినప్పటికీ.. కొనుగోలు చేయలేదని రైతులు పలుమార్లు ఆరోపిస్తున్నారు. దీంతో మోత్కూర్ – రాయిగిరి ప్రధాన రైతుల రాస్తారోకో చేపట్టడoతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *