తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలు
సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా పెదపాడు మండలం ,కలపర్రు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొనడంతో సంఘటన స్థలంలో తండ్రి, కూతురు దుర్మరణం పాలయ్యారు. కొడుకు, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో నేషనల్ హైవే ఆంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ దుర్గ గుడిని దర్శించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా ప్రమాదం జరిగింది.
====================