సిరా న్యూస్,అవనిగడ్డ;
బుధవారం నాడు అవనిగడ్డ తాసిల్దార్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నటువంటి అందే శ్రీరామ్ మూర్తి నామినేషన్ వేశారు. టిడిపి తరఫునుండి బుద్ధ ప్రసాద్ చూసినట్టు, వైఎస్ఆర్సిపి నుండి రమేష్ బాబు ని చూసినట్టు ఉండే శ్రీరామమూర్తిగా నాకు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అవకాశం ఇచ్చి చూస్తే రాబోయే రోజుల్లో హాస్పిటల్ రోడ్లు డెవలప్మెంట్ కు అన్ని విధాల దోహద పడతానన్నారు.. నన్ను గెలిపిస్తే అవనిగడ్డ నియోజకవర్గంను అభిరుద్ది చేస్తామని చెప్పారు