ప్రభుత్వ ముద్రణా కార్యాలయంలో అగ్ని ప్రమాదం

 సిరా న్యూస్,హైదరాబాద్;
మింట్ కౌపాండ్ లోని ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యాత్రలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పివేసారు. విద్యుత్ ఘాతం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *