తిరుమల శేషాచల కొండల్లో మంటలు

 సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శేషాచలం కొండల్లో మంటలు చేలరేగాయి. పాపవినాశనం దగ్గర అడవిలో మంటలు వ్యాపించాయి. సవితో అటవి ఎండిపోవడంతో చాల దూరం వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మంటలను అదుపు చెయ్యడానికి అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *