సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా ,కుప్పంలో చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు చించివేసారు. పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న కాటౌట్ లను ద్వంసం చేసారు. ఫ్లెక్సీలను ద్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.