పెంబర్తి బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

సిరా న్యూస్,జనగామా;
జనగామ జిల్లా పెంబర్తిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఘటనలో ఐదుగురు విద్యార్థినిలు అస్వస్థత కు గురయ్యారు.వారిని హుటాహుటిన జనగామ మాత శిశు ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు వైద్యులు వెల్లడించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *