Gangadhar Mallaiah Kailaswarma : గంగాధర్ మల్లయ్య కైలాస్వార్మ మరణం తీరని లోటు

ఆదిలాబాద్, సిరా న్యూస్ 

ఎన్నో సంవత్సరాలుగా మహాదేవ్ బహిరందేవ్ పూజారిగా కొనసాగిస్తున్న గంగాధర్ మల్లయ్య కైలాస్వార్మ మధురకంఠంతో ప్రతి సంవత్సరం ఆలయాలలో మంగళహారతులతో సదలపూర్ ఆలయ ప్రాంగణం మారుమోగుతుండేది. భైరందేవ్ మహాదేవ్ పాదాల దగ్గర పూజలు అభిషేకాలు చేసేవారు  ఆయన ఫిబ్రవరి 5న నేడు మరణించడంతో బేల మండల ప్రజల గుండెల్లో  నిలిచిన ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహాదేవ్ బహిరందేవ్ జాతర శుభ సందర్భంలో ఆయన మరణం తీరలేని చోటు భక్తుల  మనసులు దుఃఖమయంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *