సిరాన్యూస్, ఓదెల
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో గంగయ్య
లోక్ సభ 2024 జనరల్ ఎన్నికలు దగ్గర పడుతున్నసందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోగల ఓదెల మండలంలో ఉన్న గుంపుల , జీలకుంట పోలింగ్ కేంద్రాలను సోమవారం పెద్దపల్లి నియోజకవర్గ ఏఆర్ఓ , ఆర్.డిఓ గంగయ్య పరిశీలించారు. వీరి వెంట తహశీల్దార్ యాకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బి. రాజేందర్ , నర్సింగం ఉన్నారు.