సిరా న్యూస్,హైదరాబాద్;
యాకూత్ పూర అసెంబ్లీ నియోజక వర్గంలోని తాలబ్ కట్ట నాలా, రెయిన్ బజార్, జాఫర్ రోడ్డు నాలా తలాబ్ చంచలం అర్ యు బి పనులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తో కలిసి జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సోమవారం పరిశీలించారు. స్టార్మ్ వాటర్ పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టుతున్న నేపథ్యంలో నీటినిలువ కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.