సిరాన్యూస్, జైనథ్
గిమ్మ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ ఉన్నత పాఠశాలలో శనివారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా శ్రీ కృష్ణుడు, గోపికలుగా చిన్నారుల వేషదారణ అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత పిల్లలందరూ ఉట్టి కొట్టడం పిల్లల కేరింతల మధ్య సాగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు యు. పద్మజ, ఉపాధ్యాయులు వనజ, పద్మ, రమ, గోమంంత్రెడి్డ, సంతోష్, రోహిదాస్, ప్రమోద్, వినోద్, మనోహర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.