ఆర్ఎంపి వైద్యం వికటించి బాలిక మృతి

సిరాన్యూస్,జగ్గయ్యపేట;
వత్సవాయి మండలం మంగోల్లు గ్రామంలో ప్రగతి ఫస్ట్ రైడ్ సెంటర్ ఆర్ఎంపీ డాక్టర్ జి నేమలయ్య చేసిన వైద్యం వికటించి బూడవడా గ్రామానికీ చెందిన దివ్య శ్రీ (9) మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ట్రాన్సిల్స్ బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదు లో ఇంజెక్షన్లు ఇవ్వటం వలన పాప మృతి చెందిందని బంధువు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *