ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి

డీఎఎస్సీ అభ్యర్దులు
సిరా న్యూస్,హైదరాబాద్;
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డీఎస్సీ 2008 బాధితులు తరలివచ్చారు. ఫిబ్రవరిలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. మంగళ వారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు. తమది ధర్నా కాదని.. విన్నపం మాత్రమే బాధితులు అని స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *