Godam Nagesh:  జాత‌ర్ల‌లో ఓటేసిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి గోడం నగేష్ 

సిరాన్యూస్‌, బ‌జార్‌హ‌త్నూర్‌
 జాత‌ర్ల‌లో ఓటేసిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి గోడం నగేష్ 
* పోలింగ్ కేంద్రాల సంద‌ర్శ‌న

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి గోడం నగేష్ బ‌జార్‌హ‌త్నూర్‌ మండలంలోని తమ స్వగ్రామమైన జాతర్ల లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్బంగా న‌గేష్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రథమ కర్తవ్యమని, ప్రతి ఒక్క భారతీయుడు ఓటు వేయాలని తెలియజేశారు. అనంతరం సోనాల గ్రామములో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *